గంగవరం (రెడ్ బీ న్యూస్) 25 నవంబర్ 2021: ఇటీవల రంపచోడవరం మండలం పోలవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జియ్యంపాలెం టీడీపీ గ్రామకమిటీ ప్రధాన కార్యదర్శి సోర్లం నాగ దుర్గా ప్రసాద్ దొర, చొడి రాజబాబు దొర కుటుంబాలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రంపచోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ వంతల రాజేశ్వరి అన్నారు. జియ్యంపాలెం లో గురువారం మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని ఆమె తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, టీడీపీ నాయకులు శేషమ్మ, వీరబాబు, కృష్ణ, గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







