తిరుపతి (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: అధికార వికేంద్రీకరణ అనుకూలంగా తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ కాలనీ నుంచి ప్రారంభమైన ప్రదర్శన.. ఎన్టీఆర్ కూడలి, ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం ఠాణా, నాలుగుకాళ్ల మండపం, నేతాజీ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ సాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు. రాయలసీమ, సిద్దేశ్వరం ఎత్తిపోతల పథకాల నిర్మాణం, హైకోర్టు ఏర్పాటుపై నినాదాలు చేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







