నాలుగు దశాబ్దాల క్రితం విద్యను నేర్పిన గురువును సత్కరించిన పూర్వ విద్యార్థి

గంగవరం: 6 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): నాలుగు దశాబ్దాల క్రితం విద్యా బుద్ధులు నేర్పిన తన గురువు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఎన్.ఎం.పట్నాయక్ మాష్టారిని దుశ్శాలువా, నూతన వస్త్రాలతో ఆదివారం ఘనంగా సత్కరించాడు. పూర్వ విద్యార్థి బుడ్డిగ శ్రీనివాస్ వ్యాపార రిత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డా శ్రీనివాస్ గురుపూజోత్సవం సందర్భంగా తన గురువు కలిసేందుకు హైదారాబాద్ నుంచి ఆదివారం గంగవరం విచ్చేసి మాష్టారికి పాదాభివందనం నిర్వహించి ఘనంగా సత్కరించి తన గురు భక్తిని చాటుకున్నాడు. గురుశిష్యుల అనుబంధానికి ఇదోక నిదర్శనం.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us