రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021 : అర్బన్ పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ఎటువంటి సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చునని అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సూచించారు. తన కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రతి వారం ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అధికారులు, సిబ్బంది ఎవరైనా స్వయంగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చునన్నారు. సిబ్బంది సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







