పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: మరిడమ్మకు కానుకగా బంగారు వస్తువును పట్టణానికి చెందిన దాతలు పడాల దుర్గారావు, లింగం సాయి చరణ్ సమర్పించినట్టు దేవస్థానం సహాయ కమీషనర్ కె.విజయలక్ష్మి తెలిపారు. సుమారు 16 గ్రాముల బరువు ఉన్న బంగారు నెక్లెస్ ను కానుకగా అందచేశారని, దీని విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందన్నారు. దాతలకు వేదశీర్వచనాలతో పాటు ప్రసాదాలను అందచేసినట్లు అసిస్టెంట్ కమీషనర్ తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







