ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: మండలంలోని జియ్యంపాలెం పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న చోడి శ్రీనివాస్ దొర (40) గుండెపోటుతో మరణించినట్లు ఎంపీడీవో జాన్ మిల్టన్ తెలిపారు. ఉపాధిహామీ ఏపీవో సురేష్ కుమార్ మృతుని కుటుంబానికి సంతాపం తెలియచేసి మట్టి ఖర్చులు నిమిత్తం తక్షణ సహాయంగా రూ.15 కుటుంబానికి అందజేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us