గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: మండలంలోని జియ్యంపాలెం పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న చోడి శ్రీనివాస్ దొర (40) గుండెపోటుతో మరణించినట్లు ఎంపీడీవో జాన్ మిల్టన్ తెలిపారు. ఉపాధిహామీ ఏపీవో సురేష్ కుమార్ మృతుని కుటుంబానికి సంతాపం తెలియచేసి మట్టి ఖర్చులు నిమిత్తం తక్షణ సహాయంగా రూ.15 కుటుంబానికి అందజేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







