రూ. 4.5 కోట్ల విలువైన పాత నోట్ల పట్టివేత.. ఆరుగురి అరెస్ట్

డెహ్రాడూన్ (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్  ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) నిర్వహించిన దాడుల్లో రూ. 4.50 కోట్ల విలువైన పాత నోట్లు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు హరిద్వార్‌లో పట్టుబడగా, మిగతా ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని ఎస్‌టీఎఫ్ సీనియర్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us