డెహ్రాడూన్ (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నిర్వహించిన దాడుల్లో రూ. 4.50 కోట్ల విలువైన పాత నోట్లు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు హరిద్వార్లో పట్టుబడగా, మిగతా ముగ్గురు ఉత్తరప్రదేశ్కు చెందినవారని ఎస్టీఎఫ్ సీనియర్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







