పెద్దాపురం, సెప్టెంబరు 13: తూర్పుగోదావరి జిల్లా
పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు ఆదివారం దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన వాడ్రేవు బాబురావు (50), కోలా వెంకట రమణ (45) అనే ఇద్దరు వ్యవసాయ కూలీలు కాండ్రకోట నుంచి జె. తిమ్మాపురం వెళ్లే రహదారిలో కుర్రా రాంబాబుకు చెందిన పంట పొలంలో వరి కలుపుతీత పని చేస్తుండగా అకస్మాత్తుగా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అక్కడే పని చేసుకుంటున్న వీరు పిడుగుపాటుకు గురయ్యారు. ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







