గంగవరం (రెడ్ బీ న్యూస్)1 నవంబర్ 2021: మండలంలోని లక్కొండకు చెందిన కుమారి సత్యనారాయణ (33) అనారోగ్యంతో మృతి చెందడంతో వైయస్సార్ భీమాలో భాగంగా తక్షణ సహాయంగా మట్టి ఖర్చుల నిమిత్తం. రూ.10 వేలు ఎంపీటీసీ గంగాదేవి, సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మృతుని భార్య ఉమకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె.వి.రమణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







