మట్టి ఖర్చులు అందజేత

గంగవరం (రెడ్ బీ న్యూస్)1 నవంబర్ 2021: మండలంలోని లక్కొండకు చెందిన కుమారి సత్యనారాయణ (33) అనారోగ్యంతో మృతి చెందడంతో వైయస్సార్ భీమాలో భాగంగా తక్షణ సహాయంగా మట్టి ఖర్చుల నిమిత్తం. రూ.10 వేలు ఎంపీటీసీ గంగాదేవి, సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మృతుని భార్య ఉమకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె.వి.రమణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us