Crime News : బోల్తాకొట్టిన మహాప్రస్థానం వాహనం.. డ్రైవరుకు గాయాలు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: మండలంలోని ఏటిపల్లి గ్రామ శివారులో మహాప్రస్థానం వాహనం తిరగబడిన సంఘటన బుధవారం తృటిలో తప్పింది. అడ్డతీగల మండలం చెందిన ఓ వ్యక్తి మృతి చెందడంతో మృతదేహాన్ని రంపచోడవరం నుంచి స్వగ్రామం దుచ్చర్తికి మహాప్రస్థానం వాహనంలో తరలిస్తుండగా రంపచోడవరం నుంచి అడ్డతీగల ప్రధాన రహదారి లోని ఏటిపల్లి గ్రామ శివారులో బ్రిడ్జి వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ వాహనంలో మృతదేహంతో పాటు నలుగురు వ్యక్తులు, డ్రైవర్ ఉన్నారు. కాగా డ్రైవరుకు గాయాలయ్యాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us