చంద్రగిరి (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పశువుల పండుగ పెద్ద ఎత్తున జరుగుతోంది. జిల్లాలోని పుల్లయ్యవారిపల్లె, ఎ.రంగంపేట, శేషాపురంలో పశువుల పండుగను నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామాల రైతులు ఆవులు, కోడెలతో పండుగకు తరలివస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల ముఖచిత్రాల పలకలతో పశువుల కొమ్ములను ప్రత్యేకంగా అలంకరించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







