రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021 : జిల్లా ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (డీసీఎంఈ)గా కె.షర్మిలాఅశోకా రాజమహేంద్రవరంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు-1 ఆర్టీసీ డిపో మేనేజర్గా పనిచేసిన ఆమె ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్సుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. మెకానికల్ విభాగం సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బస్సుల్లో యాంత్రిక లోపాలు, ఇతర సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







