ముఖ్యమంత్రిని కలిసిన వీసీ ప్రసాదరాజు

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: జేఎన్టీయూకే ఉపకులపతిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపకులపతిని సీఎం అభినందించారు. విశ్వవిద్యాలయాన్ని సాంకేతిక పరంగా అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారని, ఆయన ఆలోచన మేరకు వర్సిటీని ఉన్నత స్థాయిలో నిలుపుతానని ప్రసాదరాజు పేర్కొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us