గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: యుటిఎఫ్ గంగవరం మండలం శాఖ అధ్యక్షుడిగా కె .రఘుబాబు దొర ఎన్నికయ్యారు. మండలంలోని కొత్తడలో జరిగిన యుటిఎఫ్ మహాసభలో మండల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. సహా అధ్యక్షులుగా కె. బోజ్జి దొర, సహ మహిళా అధ్యక్షురాలిగా రుక్మిణి దేవి, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాంబాబు దొర, కోశాధికారిగా సిహెచ్ రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి సాయిరాం వ్యవహరించగా, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, జిల్లా కార్యదర్శి కె. కృష్ణ తదితరులు హాజరయ్యారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







