అడ్డతీగల,3 మే 2020 (రెడ్ బీ న్యూస్):ఆడ్డతీగల మండలం పనుకురాతిపాలెం గ్రామాలలో అవేర్ ఫాండేషన్ తరుపున జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా బియ్యం, కూరగాయలు,మాస్క్ ఆదివారం అందచేశారు. కరోనాకు సంబంధించి ప్రజలు అందరు జాగ్రత్తలు వహించాలని,చేతులు పదే పదే శుభ్రంగా చేసుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అవేర్ సిబ్బంది ఫణి,వేణు,శ్రావణి ప్రసన్న ,నాని గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







