రైలు పట్టాలపై యువకుడు మృతి

UPDATED 18th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక అయిదు తూముల వద్ద రైలు పట్టాలపై యువకుడు మృతదేహాన్ని సామర్లకోట రైల్వే పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని మాసరమ్మ గుడి ప్రాంతానికి చెందిన రాజేష్(22 ) గత కొన్ని రోజులుగా మానసికంగా బాధపడుతూ మనోవేదనకు గురై  ఒంటరిగా గడుపుతున్నాడని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us