గంగవరం,3 మే 2020(రెడ్ బీ న్యూస్): అడ్డతీగల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో లోతట్టు గిరిజన గ్రామాలైన తీటుకురాళ్ళు, పి.గంగవరం గ్రామాల్లో గిరిజన కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, అరటి పండ్లు, మాస్కులు, దుస్తులను ఆదివారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సేవకులు గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించారు. ఈవ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, మాస్కులు ధరించాలని అలాగే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు. సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







