రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా
షూటింగ్ ను సెప్టెంబరు నుంచి ప్రారంభిస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. గురువారం ఉదయం దిల్ రాజు దంపతులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం
అనంతరం దిల్ రాజు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రౌడీబాయ్, థ్యాంక్యూ, పాగల్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొవిడ్ కారణంగా వాటి రిలీజ్ లేటయ్యే
అవకాశాలున్నాయన్నారు. ఎఫ్-3' సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు. అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







