జవాద్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌.. పలు రైళ్లు రద్దు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: జవాద్‌ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపు బయలుదేరాల్సిన భువనేశ్వర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17015), పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(17479), పలాస -విశాఖపట్నం (18531), కిరండోల్‌- విశాఖపట్నం(18552), తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్‌(20890), భువనేశ్వర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌(22819), భువనేశ్వర్‌ -తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(22871), హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్‌(12663), భువనేశ్వర్‌ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12845) రైళ్లు రద్దు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us