గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: స్థానిక ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో భాషా దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. భాషా దినోత్సవ వేడుకల్లో చివరి రోజన తెలుగుభాషా దినోత్సవాన్ని ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు తెలుగు పండిట్ నరసయ్యమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాషలన్నిటిలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలుగు కవుల వేషధారణలు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







