23వ వార్డులో నగరదర్శిని

UPDATED 16th NOVEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నగరదర్శిని-నగరవికాసం కార్యక్రమం శుక్రవారం స్థానిక 23వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరావు పాల్గొని వార్డులో గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us