పెద్దాపురం: 16 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారానే పంటల
సాగులో అధిక దిగుబడులను సాధించవచ్చని ఏడీఏ ఎం.రత్నప్రశాంతి పేర్కొన్నారు. మండలంలోని చదలాడ, తిరుపతి గ్రామాల్లో రైతులకు అమె చేతుల మీదుగా మంగళవారం వరి విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై ఎంటీయూ 7029,
బీపీటీ 5204, విత్తనాలు అందచేయడం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఏఏ కొల్లి ఉదయ్ కుమార్, వీఆర్వో వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







