12న ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: ఈ నెల 12న గంగవరం ఎం.ఆర్.సిలో ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖాధికారి వై. మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నో ఆధార్ డేటా, జగనన్న విద్యా కానుక డేటా, డ్రాపౌట్స్ వివరాలు, గతఏడాది అమ్మఒడి రాని విద్యార్థుల వివరాలతో ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us