గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: ఈ నెల 12న గంగవరం ఎం.ఆర్.సిలో ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖాధికారి వై. మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నో ఆధార్ డేటా, జగనన్న విద్యా కానుక డేటా, డ్రాపౌట్స్ వివరాలు, గతఏడాది అమ్మఒడి రాని విద్యార్థుల వివరాలతో ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







