శంఖవరం (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సత్యనారాయణ ఆధ్వర్యంలో సప్త నదీజలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. వెయ్యికిపైగా కలశాలతో మహిళలు గ్రామమంతా ఉత్సవంగా ఆలయానికి చేరుకున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







