UPDATED 6th OCTOBER 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక 30వార్డుకు చెందిన సూరిశెట్టి దుర్గా ప్రసాద్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను మృతుని కుటుంబ సభ్యులకు రూ.2500/- ఆర్థిక సాయం శనివారం అందచేశారు. మృతి చెందిన దుర్గా ప్రసాద్ కుటుంబానికి తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందచేసినట్లు ఆయన తెలిపారు.







