గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: పూలే ఆశయసాధనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని తహశీల్దార్ శ్రీమన్నారాయణ అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పూలే వర్ధంతిని కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే పోరాట స్ఫూర్తి, ఆశయాలను వివరించారు. సమసమాజ స్థాపన, అంటరానితనం నిర్మూలన కోసం పూలే చేసిన కృషిని కొనియాడారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ, ఆర్ఐ జిలాని, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







