పెద్దాపురం, 30 జూన్ 2021(రెడ్ బీ న్యూస్) : మరిడమ్మ హుండీ ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల
సమక్షంలో బుధవారం లెక్కించారు. దేవస్థానం సహాయ కమీషనర్ కె.విజయలక్ష్మీ పర్యవేక్షణలో
ఈలెక్కింపు కార్యక్రమం జరిగింది. 105 రోజుల కాలానికి రూ.2,97,104 ఆదాయం సమకూరినట్లు అసిస్టెంట్ కమీషనర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ఫణీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







