ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

రంపచోడవరం: 16 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రంపచోడవరం, చింతూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ తో కలిసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. మంగళవారం సీఎం జగన్ ను కలిసిన వీరు జీవో ౩ను కోర్టులో రద్దు చేశారని, దీనిపై చర్యలు తీసుకొని గిరిజనులకు అండగా నిలవాలని కోరారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us