రంపచోడవరం: 16 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రంపచోడవరం, చింతూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ తో కలిసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. మంగళవారం సీఎం జగన్ ను కలిసిన వీరు జీవో ౩ను కోర్టులో రద్దు చేశారని, దీనిపై చర్యలు తీసుకొని గిరిజనులకు అండగా నిలవాలని కోరారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







